డికె సత్యప్రభ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

Nov 20, 2020, 2:09 PM IST

మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఉపాధ్యక్షురాలు డికె సత్యప్రభ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు శాసనసభ్యురాలిగా ఆమె సేవలను కొనియాడారు. తాగునీటి కొరత నివారణకు, చెరువుల అభివృద్దికి కృషి చేశారని ప్రశంసించారు. సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకే కాకుండా, చిత్తూరు జిల్లాకే తీరనిలోటుగా పేర్కొన్నారు.  తమ పారిశ్రామిక, విద్యాసంస్థలలో ఎందరికో ఉపాధి కల్పించారు. Chandrababu Naidu Condolences to DK Satyaprabha death