రాజధాని రగడ : వడియాలపిండితో..

Mar 18, 2020, 5:05 PM IST

తుళ్లూరులోని అమరావతి దీక్షా శిబిరం వద్ద వడియాల పిండితో సేవ్ అమరావతి అని రాస్తూ మహిళలు వినూత్నరీతిలో నిరసన తెలుపుతున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ తుళ్లూరులో రాజధాని రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.