హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ.. జీవీఎల్ నరసింహారావు

May 29, 2020, 1:55 PM IST

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే నియమిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అన్నారు. తొందరపాటు చర్యలకు పోతే ఇలాగే జరుగుతుందని అన్నారు. అన్నీ అధికారాలూ తమకు తాము ఆపాదించుకుంటే ఇలాంటివే జరుగుతాయన్నవి. ఇక ఎన్నికల కమీషనర్ కూడా నిష్పాక్షికంగా పనిచేయాలని హితవు పలికారు.