Video news : మమ్మల్ని మోసం చేసి ఏం మొహం పెట్టుకుని వస్తావు..

Nov 28, 2019, 10:27 AM IST

గుంటూరు జిల్లా తుళ్లూరులో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు, రైతుకూలీలు నల్ల బ్యానర్ల ఏర్పాటుచేశారు. తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లలో...రాజధాని రైతులకు, రైతు కూలీలకు జీవన ప్రమాణాలు మారుస్తామని నమ్మబలికి మోసం చేసి ఏ ముఖం పెట్టుకుని వస్తావంటూ చంద్రబాబును నిలదీశారు.