నోట్లు తీసుకుని ఓట్లు వేయలేదని.. మహిళలపై వైసీపీ నేతల దాడి..

May 17, 2024, 12:43 PM IST

నోటుకి ఓటు కొనడం ఈ కాలంలో సాధారణ విషయంగా మారింది. కాని ఆనోటుకి అమ్ముడుపోకుండా.. తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిపై కూడా దాడులు జరగడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విషయం. తాజాగా డబ్బులు తీసుకోలేదని.. వైసీపీకి ఓటే వేయలేదని మహళపై దాడి చేశారు వైఎస్ ఆర్ సీపీ నాయలకు.