దేవాదాయ, అటవీ భూములు సాగుచేసినా రైతు భరోసా..: సీఎం జగన్ కీలక ప్రకటన

Chaitanya KiranUpdated : Sep 01 2023, 04:37 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతాంగానికి పెట్టుబడి సాయంకింద 'వైఎస్సార్ రైతు భరోసా' పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతాంగానికి పెట్టుబడి సాయంకింద 'వైఎస్సార్ రైతు భరోసా' పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలుచేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం తాజాగా అందుకోసం నిధులు విడుదల చేసారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి కౌలు రైతుల ఖాతాల్లో రూ.109.74 కోట్లు జమచేసారు. ఈ సందర్భంగా అటవీ, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తుందని సీఎం కీలక ప్రకటన చేసారు. 

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu