కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలలో సవరణలు చేయాలి ... మజ్దూర్ యూనియన్

Oct 28, 2020, 4:14 PM IST

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  ప్రవేశపెట్టిన కొత్త కార్మిక చట్టాలలో సవరణలు తీసుకొని రావాలని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ. ముత్యాల నాయుడు అన్నారు .  భారతీయ మజ్దూర్ సంఘ్  ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను, రాష్ట్ర ప్రభుత్వం 100 కార్మిక చట్టాలను అమలు చేస్తున్నాయని అన్ని కార్మిక చట్టాల్లోని విషయములను క్రోడీకరించి సులువుగా అమలు చేయుట. , లేటర్ లుగా ప్రభుత్వం తయారు చేసిందని అన్నారు .