May 29, 2020, 12:44 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కులు మంట కలుస్తున్నాయని వెంటనే మానవ హక్కుల కమీషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర న్యాయవాదుల నిరసన చేపట్టారు. న్యాయవాద, పౌరహక్కుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు.