సన్‌బర్న్ ఈవెంట్‌లోకి దూసుకొచ్చిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Sep 23, 2022, 9:19 PM IST
Highlights

శంషాబాద్‌లో సన్‌బర్న్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సే నో టూ డ్రగ్స్ అంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 

శంషాబాద్‌లో సన్‌బర్న్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సే నో టూ డ్రగ్స్ అంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా లోపలికి చేరుకున్న ఆందోళనకారులు సేవ్ తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!