పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్: ఎగజిమ్ముతున్న నీరు (వీడియో)

Jan 20, 2019, 8:53 PM IST

తాండూరు మండల కేంద్రంలో మిషన భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. దాంతో కల్వకుకర్తి నుంచి నాగర్ కర్నూలు వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.