Jan 31, 2019, 2:34 PM IST
హైదరాబాదుకు సమీపంలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం భవనం వదో అంతస్థు నుంచి పడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు.