స్వచ్ఛ్ సర్వేక్షన్ 2019 పోస్టర్లఆవిష్కరణ (వీడియో)

Jan 5, 2019, 2:46 PM IST

జీహెచ్ఎంసీలో సిటీ సమన్వయ సమావేశం శనివారం జరిగింది.  జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్, హెచ్చెమెడీఏ కమీషనర్ జనార్దన్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ  ఎన్ వీ ఎస్ రెడ్డి, రంగా రెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్, ట్రాఫి అడిషనల్ సీ పీ అనిల్ కుమార్ వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షన్ 2019 కి సంబంధించి పోస్టర్లను  సిటీ సమన్వయ సమావేశంలో ఆవిష్కరించారు.