జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నాయంటే..
* ఆత్మసాక్షి అంచనా ప్రకారం కాంగ్రెస్కి 46.5 శాతం, బీఆర్ఎస్కి 44.5 శాతం, బీజేపీకి 6.5 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* పీపుల్స్ పల్స్- కాంగ్రెస్ 48శాతం, బీఆర్ఎస్ 41శాతం, బీజేపీ 6 శాతం.
* చాణక్య స్ట్రాటజీస్ - కాంగ్రెస్ 46 శాతం, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 6 శాతం.
ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ఆధారంగా దాదాపు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత వరకు నిజమవుతాయో తెలియాలంటే నవంబర్ 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.