టోక్యో ఒలింపిక్స్: హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు.. ఎయిర్పోర్ట్లో అభిమానుల ఘన స్వాగతం (ఫోటోలు)
First Published Aug 4, 2021, 10:09 PM ISTటోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.