భూమి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:
* రామ మందిరం కారణంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం
* హోటళ్లు, గెస్ట్ హౌసులు, వ్యాపారం పెరగడం
* ప్రధాన రోడ్ల విస్తరణ, కొత్త అభివృద్ధి పనులు శరవేగంగా జరగడం.
* పెట్టుబడిదారులకు ఈ ప్రాంతం ఆకర్షణీయంగా మారడం.
* దీంతో భూమి రేట్లు సహజంగానే పైకి దూసుకెళ్లాయి.