ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ(బుధవారం) మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూల్, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది.