* శరీరంలో సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ఈ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది బలహీనతకు, తీవ్రమైన అలసటకు దారి తీస్తుంది.
* మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం లేదా అజీర్ణం ఏర్పడుతుంది. ఇది క్రమేణ జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
* తరచుగా మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. ఇది రాత్రి నిద్రకు కూడా భంగం కలిగించవచ్చు.