మధ్యాహ్న భోజనంలో పలావ్, బిర్యానీ వంటివి అధికంగా తింటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ పెరిగిందో ట్రిఫ్టోఫాన్ అనే హార్మోను మెదుడుకు అధికంగా చేరుతుంది. ఇది మెలటోనిన్ గా మారుతుంది. మెలటోనిన్ అనేది నిద్రను తెచ్చే హార్మోన్. కాబట్టి మధ్యాహ్న భోజనంలో పలావ్ లు, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు వంటివి తినకండి.