శరీరంలో సోడియం లోపం ఏర్పడితే మెదడుపై ప్రభావం పడుతుంది. మెదడు పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. చిరాకుతో పాటు దీర్ఘకాలంలో మానసిక సమస్యలకు దారి తీస్తుంది. అలాగే ముఖం, కాళ్లు, చేతుల్లో వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీటిని ఇవ్వడం వల్ల నవజాత శిశువుల్లో పోషకాల కొరత, నెమ్మదిగా పెరుగుదల, పోషకాహార లోపం, బరువు తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.