మీ దృష్టిని తగ్గించి.. పరధ్యానంలోకి తీసుకెళ్లొచ్చు..
స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల సాధారణంగా ఇతరులతో నడుచుకునే విధానంపై ప్రభావం పడుతుంది. అలాగే ఫోన్ తో నిరంతర కనెక్టివిటీ పరధ్యానానికి దారితీస్తుంది. ఇమెయిల్స్, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ కార్యకలాపాల వల్ల మీ శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఇది మీరు గుర్తించే లోపే మీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు.