ప్రపంచ వ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వీళ్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వీరి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహులు ఉదయం పరిగడుపున కొన్ని పానీయాలను తాగితే బ్లడ్ షుగర్ పెరిగే అవకాశమే ఉండదు.