మీకు షుగర్ వ్యాధి ఉన్నా లేకున్నా..ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం హెల్తీ ఫుడ్ నే తినాలి. కానీ మధుమేహులు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే వీళ్లు స్వీట్లు, రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఉదయం కొన్ని పానీయాలను తాగినా కూడా బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?