సిట్రస్ పండ్లు
కీరదోసకాయ, సిట్రస్ పండ్లు కలిపి తినడం మంచిది కాదు. అంటే నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు పుల్లగా ఉంటాయి. అదే సమయంలో కీరదోసకాయ చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిస్తే జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.