సోనూ సూద్ తన భార్య సోనాలి, ఆమె సోదరి, అల్లుడితో కలిసి ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేపై ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కును గుద్దడంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. కానీ, కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి కారణం ముగ్గురు సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. మన దేశంలో 100 మందిలో 99 మంది వెనక సీట్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోరు.
Also Read: 47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?