సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్: డ్రగ్ మాఫియాతో రియాకు సంబంధాలు..!

First Published Aug 26, 2020, 2:56 PM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి రోజుకో కేసులో ఇరుక్కుంటుంది. సుశాంత్ విచారణలో భాగంగా రియా చక్రవర్తికి డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటపడింది. 
 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులోతీగలాగుతుంటే డొంకంతా కదులుతుంది.సీబీఐ విచారణలో దిగ్బ్రాంతి కలిగించే విషయాలు బయటికి వస్తున్నాయి. ఈకేసులోముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తి మరిన్ని కేసులలో ఇరుక్కునే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె డ్రగ్ మాఫియాతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారన్న సంగతిబయటికి రావడం జరిగింది.
undefined
సుశాంత్ రాజ్ పుత్దగ్గర వంటవాడిగా పనిచేసిన నీరజ్ ను సీబీఐ విచారణ చేయగా, సుశాంత్ సింగ్ గంజాయి సేవించే వారని తెలియజేశారు. గంజాయితోకూడిన సిగరెట్లుశామ్యూల్ మిరాండా చుట్టి ఇస్తూఉంటే ఆయన తాగేవారనినీరజ్ చెప్పడం జరిగింది. దీనితో డ్రగ్ డీలర్స్ తో సుశాంత్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
undefined
ఈ క్రమంలో రియా చక్రవర్తి కొందరు డ్రగ్డీలర్స్ తో వాట్స్ అప్ చాట్ చేశారన్న విషయం బయటపడింది. ముంబైలో ప్రైవేట్ పార్టీలలో ఉపయోగించేకొన్ని నిషేధితడ్రగ్స్ గురించి జయ్ సాహాఅనే వ్యక్తితో ఆమె కమ్యూనికేషన్ నడిపారనివిచారణలో తేలింది. ఎండిఎం, ఐసీవైఎమ్ఏ, ఎండీఎమ్ఏ వంటి మాదక ద్రవ్యాలగురించి వీరి మధ్య సంభాషణ నడిచింది.
undefined
ఇక జయ్సాహాఓ డ్రగ్ గురించి, దానిని వాడే విధానంపైరియా చక్రవర్తితోచాట్ చేశారు. జయ్ సాహాసదరు డ్రగ్ నీళ్లలో కానీ, కాపీలోకానీ నాలుగు చుక్కలు వేసుకొని సేవించాలని, 30-40 నిమిషాలలో కిక్ బాగా ఎక్కుతుందని చెప్పారట. దీనితోనార్కోటిక్ డిపార్మెంట్ కూడా రంగంలోకిదిగింది.
undefined
రియా చక్రవర్తి బాలీవుడ్ లో డ్రగ్స్అమ్మేదాలేక ఆమె కూడా డ్రగ్స్ కి బానిసా అనే కోణంలో విచారించనున్నారు. ఒకవేళ ఆమె ప్రమాదకరమైన డ్రగ్స్ తో వ్యాపారం చేస్తుందని తెలిస్తే మరిన్ని చిక్కుల్లోఇరుక్కోవడం ఖాయం. ఎలా చూసినారియా చక్రవర్తికి రానున్నదంతా గడ్డుకాలమే అని తెలుస్తుంది.
undefined
click me!