‘అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కంపెనీ, ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలియ చేసింది. 2022 నుంచి 10 టీమ్స్ ఆడుతుండడంతో 74 మ్యాచుల ప్రసారం కోసం భారీగా డబ్బులు చెల్లించేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది... ’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేశారు...