బుమ్రాకు విశ్రాంతి.. జట్టులోకి కొత్త బౌలర్లు
వన్డే సిరీస్లో జస్ప్రిత్ బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నారు. అతను ఇటీవల ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్, ఆసియా కప్లో జట్టులో భాగంగా ఉన్నాడు. వర్క్ లోడ్ నేపథ్యంలో బుమ్రా స్థానంలో ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 సిరీస్లో బుమ్రా జట్టులో కనిపించనున్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఇదే
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేల్ (వికెట్కీపర్), యశస్వీ జైస్వాల్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్(వికెట్కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.