ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.
సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.