ఇండియా నాలుగో టెస్టులో గెలిస్తే, సిరీస్ను 2-2తో సమం చేస్తూ చివరి టెస్టు నిర్ణయాత్మకంగా మారుతుంది. మాంచెస్టర్ వేదికగా జులై 23 నుండి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియాకు ఇది మస్ట్ విన్ మ్యాచ్. అభిమానులు, విశ్లేషకుల దృష్టి ఇప్పుడు భారత జట్టు కూర్పుపైనే ఉంది.
భారత జట్టు అంచనా గమనిస్తే..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్షన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్