ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్) నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం పునరుజ్జీవన మార్గంలో ఉందని. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల కారణంగా, పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించడం, దగ్గరగా పర్యవేక్షించడం అవసరం." ఉందని నివేదికలో పేర్కొన్నారు.