కరోనా సంక్షోభం ఒకవైపు పెరిగిపోతున్న పేదరికం, మరోవైపు రెట్టింపవుతున్న ధనికుల సంపద.. : ఆక్స్ఫామ్రిపోర్ట్
First Published Jan 17, 2022, 1:06 PM ISTకరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఒక వైపు భారతదేశ బిలియనీర్ల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు పేదరికం కూడా వేగంగా పెరుగుతోంది. ఆక్స్ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలో పేదల సంఖ్య గత సంవత్సరంలో రెట్టింపు కాగా, కొత్తగా 40 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. కాగా బిలియనీర్ల పరంగా ప్రపంచంలోని అనేక దేశాలను భారత్ అధిగమించింది.