ఈ రాశులవారితో ప్రయాణం యమ హాయి గురూ...
జ్యోతిష్యం ప్రకారం మిథునం, తుల, మకరం, వృశ్చిక రాశుల వారికి సహజంగానే పర్యాటకంపై ఆసక్తి ఉంటుంది. వారు ఎప్పుడూ కొత్త ప్రదేశాలను చూడటంలో, ఆనందాన్ని అనుభవించడంలో, చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచడంలో ముందుంటారు. ఈ 4 రాశులవారు పక్కన ఉంటే ప్రయాణం నవ్వులు, ఆసక్తి, కొత్తదనం, మనశ్శాంతితో నిండిపోతుంది. స్నేహితులు, కుటుంబంతో చేసే ప్రయాణంలో వీరుంటే, అది ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మిగిలిపోతుంది.
గమనిక
ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది.