జోతిష్య శాస్త్రం ప్రకారం దేవుత్తాన ఏకాదశి నవంబర్ 1వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున, విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజిస్తారు. ఈ ఏడాది దేవుత్థాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ రోజున ఓ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. ఈ రోజున రవి యోగం, మహాపురుష రాజయోగం కలయిక ఏర్పడుతుంది. ఈ ఏకాదశి రోజున దాదాపు 142 రోజుల తర్వాత విష్ణు మూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆయన నిద్ర మేల్కుంటూనే కొన్ని రాశుల జీవితాలను స్వర్ణమయం చేయనున్నాడు. మరి, ఆ రాశులేంటో చూద్దాం....