తుపాను నిర్వహణ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది..
• రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాల్లో ప్రభావం ఉండే అవకాశం
• 488 కంట్రోల్ రూంలు ఏర్పాటు
• మొత్తం 1,204 పునరావాస కేంద్రాల ఏర్పాటు
• 75,802 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
• 219 మెడికల్ క్యాంపులకు ఏర్పాట్లు
• అత్యవసర సమాచార నిమిత్తం 81 వైర్లెస్ టవర్లు సిద్ధం
• భారీ సైజు 21 ఆస్కా ల్యాంపులు సిద్ధంగా ఉంచారు
• 1,447 యంత్రాలు (జేసీబీలు, ప్రోక్లెయినర్లు, క్రేన్లు) సిద్ధం
• చెట్లు తొలగించేందుకు 1,040 రంపాలు సిద్ధం
• 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ
వర్ష ప్రభావంతో 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని నిల్వ ఉంచినట్టు అధికారులు తెలిపారు.