సెప్టెంబర్ 2024: వైసీపీ హయాంలో TTD లడ్డూల తయారీలో జంతు కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అక్టోబర్ 2024: కేసు విచారణను CBI పర్యవేక్షణలో SITకు సుప్రీం కోర్టు అప్పగించింది.
నవంబర్ 2024: ఐదుగురు అధికారులతో SIT ఏర్పాటైంది.
ఫిబ్రవరి 2025: నలుగురిని అరెస్ట్ చేశారు.
2025 నవంబర్ నాటికి, ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధా (A-16)ను SIT అరెస్ట్ చేసింది.
TTD ప్రతి రోజూ సుమారు 15,000 కిలోల నెయ్యి లడ్డూ తయారీకి ఉపయోగిస్తుంది, అందువల్ల ఈ మోసం భారీ స్థాయిలో జరిగినదని అధికారులు తెలిపారు.