జగన్ కు చిక్కులు ఇవే: అమరావతి రైతులతో ఒప్పందమే కీలకం
First Published Aug 4, 2020, 3:35 PM IST3 రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు కొద్దిసేపటికింద అంగీకరించింది కూడా. మధ్యాహ్నం మూడు గంటలకు రాజధానుల గెజిట్ నిలిపివేత, సీఆర్డీఏ రద్దు, సీఎం కార్యాలయం, రాజ్ భవన్ తరలింపు పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు.