దర్శకుడు శంకర్ తెరకెక్కించిన '2.0' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెలుగు, తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు శంకర్ తెరకెక్కించిన '2.0' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెలుగు, తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు
జక్కన్న సైతం ఈ సినిమా విడుదల కూడా వెయిట్ చేస్తున్నారట.
ఈ సంధర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. రజినీకాంత్ నటించిన 2.0 చూడడానికి చాలా ఆతృతగా ఉన్నట్లు రాజమౌళి చెప్పారు. రజినీకాంత్, అక్షయ్ కుమార్ చాలా అవతారాలను చూసేందుకు ఇంకా ఒకరోజే ఉందని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు భారీ ఎత్తున ప్రదర్శించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో పదివేల థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతూ బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేయబోతుంది ఈ సినిమా.
Excited as the wait for sir's
is over. One more day to see the many avatars of sir & sir. Best wishes to the entire team...
ఇవి కూడా చదవండి..
'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?
'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!
2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?