కుప్పం నియోజకవర్గంలోని టి. సదుమూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. కేంద్రంలో అందిస్తున్న సేవలు, పిల్లల ఆరోగ్యం, పోషణ, సౌకర్యాలపై ఆమె పరిశీలించారు.