Reliance Jio 5G phone: Jio తన 5G ఫోన్ గురించి ఏమీ వెల్లడించనప్పటికీ, లీక్ అయిన సమాచారం ప్రకారం Jio 5G ఫోన్ ధర రూ. 12,000 కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అదే జరిగితే, అతి తక్కువ ధరలో 5G ఫోన్ను విడుదల చేసిన మొదటి భారతీయ బ్రాండ్గా Jio అవతరిస్తుంది.
ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ.. జియో, రిలయన్స్ రిటైల్ కోసం భారతదేశపు అతిపెద్ద ఐపీఓలను సిద్ధం చేస్తున్నారు. ఈ మెగా ప్లాన్లో.. టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ప్లాట్ఫాం(ఆర్జేపీఎల్), అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) కోసం ప్రత్యేక ప్రారంభ వాటా విక్రయాలు ఉంటాయి.
Reliance Jio Laptop: జియో ఫోన్ తో సంచలనం సృష్టించిన రిలయన్స్ ప్రస్తుతం జియో లాప్ టాప్ ద్వారా మార్కెట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ప్లాన్ వేస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్ టాప్స్ కోసం ఎదురుచూస్తున్న వినియోగ దారులే లక్ష్యంగా Reliance Jio Laptop మార్కెట్లో అడుగుపెట్టనుంది.
రిలయన్స్ జియో కొత్తగా ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పోతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్మార్ట్ఫోన్లల్లో 5జీ స్లాండ్ అలోన్, నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ ట్రయల్స్ను నిర్వహించడానికి కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఇది.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. రిలయన్స్ జియో సేవలను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఓ విదేశీ కంపెనీతో టైఅప్ కానుంది.