లేటెస్ట్ సెన్సేషన్ విక్రమ్ ఓటీటీ డేట్ వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా డేట్ ప్రకటించింది. దీంతో కమల్ ఫ్యాన్స్ మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `ఆచార్య`. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్లో సందడి చేస్తుంది. అయితే ఓటీటీలో రిలీజ్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.
కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.