Vaccination for Children: కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 2023 నాటికి 15 ఏళ్లు నిండిన వారు 15-18 ఏళ్లలోపు వ్యాక్సిన్కు అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
పిల్లలకు వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. టీకాలు వేయించుకోవడానికి 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు జనవరి 1 నుంచి CoWIN యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఉదయం తెలిపింది.
బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో చిన్న పిల్లల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.