తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడమే లేదు... కానీ ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ మాత్రం పోటీలో నిలిచింది. ఆ సింబల్ ఈవిఎంలపై కనిపించనుంది..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో వైష్ణవ్ తేజ్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారో చూడండి!
ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్న సమయంలో లోక్ సభ ఎన్నికల సమరం జరుగుతోంది. దీంతో ఓటర్ల కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది...
కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నాడు ధనుష్. తన రూపం విషయంలో ధనుష్ తీవ్ర విమర్శలు ఎదుర్కోగా... ఓ సందర్భంలో ఆటో డ్రైవర్ అని అవమానించారని ధనుష్ ఆవేదన చెందాడు .
CSK vs PBKS MS Dhoni : ఐపీఎల్ 2024లో చెన్నై జట్టు తన 10వ మ్యాచ్లో పంజాబ్తో తలపడింది. ఈ మ్యాచ్లో అభిమానులు మరోసారి ధోని బ్యాటింగ్ను ఆస్వాదించారు. కానీ, ధోని చేసిన ఆ ఒక్కపని అభిమానులకు నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.
Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత ఉండదని తెలిపింది.
PM Modi: ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అసలు కిచెన్ లో మొక్కలను పెంచుకోవచ్చా..? దాని వల్ల మనకు లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా? దీనిపై జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..
సాహితీ కిరణం ఉగాది కవితల పోటీ ఫలితాలు విడుదల చేశారు. విజేతల వివరాలను పొత్తూరు సుబ్బారావు ప్రకటించారు.
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.