కార్నెగీ ఇండియా, వార్షిక ఫ్లాగ్షిప్ సమ్మిట్, గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (GTS) లో ప్రధానంగా సైబర్ రెసిలెన్స్, పబ్లిక్ హెల్త్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్స్, భారతదేశం G20 ప్రెసిడెన్సీ పై చర్చించనుంది. అలాగే విదేశాల నుండి పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు ఇతర నిపుణులు ఈ సమ్మిట్ కు రానున్నారు.