CM Jagan: గుంటూరులో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రాష్ట్ర స్థాయి ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ సేవ(t seva) ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ సేవ డైరెక్టర్ అడపా వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30లోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.