పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తాజాగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలను పెంచింది. మే 20వ తేదీ నుండి ఈ పంపు అమలులోకి వచ్చినట్లు మంగళవారం నాడు వెల్లడించింది.