లోక్సభలోకి చొరబడి గందరగోళానికి కారణమైన నిందితులకు ఢిల్లీ కోర్ట్ 7 రోజుల కస్టడీ విధించింది . పట్టుబడిన సాగర్ శర్మ, డి మనోరంజన్, పార్లమెంట్ వెలుపల అరెస్ట్ అయిన నీలం దేవి, అమోల్ షిండేలను ప్రశ్నించాల్సి వుందని దర్యాప్తు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.