Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తన 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు.