Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తన 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు.
Anil Kumble at ayodhya: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు భారత వెటరన్ క్రీడాకారులు అయోధ్య చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత ఆటగాళ్లందరికీ ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని అతిరధ మహారథులు సమక్షంలో దేశ ప్రజలందరూ భక్తిపారవశ్యంతో వీక్షిస్తుండగా రామమందిరంలో రామయ్యకు ప్రాణప్రతిష్ట చేసారు ప్రధాని.