చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో భారత్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. మార్చి 28న పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది.