పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో రైతులకు ఉపశమనం ఇస్తూ e-KYC ప్రక్రియను చేయడానికి ప్రభుత్వం అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు దీన్ని చేయడానికి చివరి తేదీ మే 31గా నిర్ణయిం చారు, ఇప్పుడు 31 జూలై 2022 వరకు పొడిగించింది. ఈ సమాచారం పీఎం కిసాన్ వెబ్సైట్లో తెలిపింది.