ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. హార్ముజ్ జల సంధిని మూసివేస్తారన్న వార్తల నేపథ్యంలో భారత్లో చమురు ధరలు పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.